ఎం.ఏ నాగార్జన విశ్వవిద్యాలయంలో చదివారు. ఎం.ఏ లో రెండు బంగారు పతకాల్ని పొందటమే కాకుండా, నాగార్జున విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో మొట్ట మొదటగా యు.జి.సి వారు నిర్వహించే నెట్ పరిక్ష ఉత్తీర్ణులై ఫెలోషిప్ (జె ఆర్ ఎఫ్ ) ను పొందారు. పరిశోధన కోసం ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కు వెళ్లి హరి వంశము-ఎఱ్ఱన, సోమనల తులనాత్మక పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పొందారు.
డియర్ బూదాటి
ReplyDeleteసూడిద నరేంద్ర నీతో మాట్లాడాలి
my number 9440919971
give your number, I want to disturb you.