Monday 30 April 2012

ఆచార్య. బూదాటి.వెంకటేశ్వర్లు

ఎం.ఏ నాగార్జన విశ్వవిద్యాలయంలో చదివారు. ఎం.ఏ లో రెండు బంగారు పతకాల్ని పొందటమే కాకుండా, నాగార్జున విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో మొట్ట మొదటగా యు.జి.సి వారు నిర్వహించే నెట్ పరిక్ష ఉత్తీర్ణులై ఫెలోషిప్ (జె ఆర్ ఎఫ్ ) ను పొందారు. పరిశోధన కోసం ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు కు వెళ్లి హరి వంశము-ఎఱ్ఱన, సోమనల తులనాత్మక పరిశీలన అనే అంశంపై డాక్టరేట్ పొందారు.


1 comment:

  1. డియర్ బూదాటి
    సూడిద నరేంద్ర నీతో మాట్లాడాలి
    my number 9440919971
    give your number, I want to disturb you.

    ReplyDelete